వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ రైల్వే టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంతో అధికారులు స్టేషన్లో నిఘా పెట్టారు.
తనిఖీలో బ్యాగులో 2 కిలోల చొప్పున నాలుగు ప్యాకెట్లు మరో కిలో ప్యాకెట్ కలిపి మొత్తం 9 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

