వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన యువకవి సింగీతం సంతోష్ కుమార్ కు రాఖీ తేజం' బిరుదు లభించింది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ కవితా పోటీల్లో ప్రతిభ కనబరిచినందుకు తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బిరుదుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు.
Comments
Loading comments...

