Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్వలోని సాగునీటిని పరిశీలించిన మంత్రి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 2:13 PM నాగర్ కర్నూల్General
కాల్వలోని సాగునీటిని పరిశీలించిన మంత్రి - Udayam
నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డి 8 కాల్వ లోని సాగునీటిని గురువారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నీటిని ఏమాత్రం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...