వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ నీరటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు.అనంతరం నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో పాల్గొని,ధ్యానం శారీరక-మానసిక ఆరోగ్యానికి,విద్యార్థుల్లో ఏకాగ్రత పెంపొందించేందుకు ఎంతో ఉపయోగం అని తెలిపారు.
Comments
Loading comments...

