Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్ లో నీటి వినియోగదారుడికి 20,000 జరిమానా

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 19, 2026 7:57 PM రంగారెడ్డిGeneral
జూబ్లీహిల్స్ లో నీటి వినియోగదారుడికి 20,000 జరిమానా - Udayam
జూబ్లీహిల్స్‌లో తాగునీటి దుర్వినియోగానికి పాల్పడిన వినియోగదారుడికి జలమండలి రూ.20 వేల జరిమానా విధించింది. రోడ్ నంబర్ 23లోని ఓ ఇంట్లో తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్‌కు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత వినియోగదారుడికి రూ.20,000 జరిమానా విధించి వసూలు చేశారు. తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తనిఖీలు కొనసాగిస్తామని జలమండలి అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...