వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బోరబండ, శ్రీనగర్ కాలనీల్లో బీజేపీ స్టేట్ ఎగ్యిక్యూటివర్ మెంబర్ జూటూరి కీర్తిరెడ్డి జెండా ఆవిష్కరించారు.
స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

