వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమాపాలసీని ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు పాలసీ త్వరలోనే అమల్లోకి రానుందని మంత్రి వెల్లడించారు
పాలసీ పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి లభించిందని చెప్పారు. పలువురు జర్నలిస్టులు మంత్రి కొలుసు పార్థసారథికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు
Comments
Loading comments...

