వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం ఈనెల 22 నుంచి ఖమ్మం జిల్లాలో TWJF ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. షోయబుల్లాఖాన్ వర్ధంతి సందర్భంగా సుబ్లేడు నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు
తొలిరోజు తిరుమలాయపాలెం కూసుమంచి, నేలకొండపల్లి ఖమ్మం (R) మండల కేంద్రాల్లో పర్యటించి MRO లకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు
Comments
Loading comments...

