Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌ను కలిసిన జర్నలిస్ట్ తెలంగాణ మధు కుటుంబం

Follow Udayam Digital on Google
రచన దేవి Aug 08, 2026 3:52 PM హైదరాబాద్తెలంగాణ
ఆర్‌టీవీ జర్నలిస్ట్ తెలంగాణ మధు కుటుంబసభ్యులు హైదరాబాద్ నంది నగర్‌లోని కేటీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మధు కుమారుడి పుట్టినరోజు సందర్భంగా బాలుడికి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...