వార్తలకు తిరిగి వెళ్లండి
ఉమ్మడి జిల్లాల్లో కల్తీ పాల దందా

ఉమ్మడి జిల్లాల్లో కల్తీ పాల దందా విపరీతంగా పెరుగుతోంది. డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో అక్రమార్కులు రసాయనాలు, నీరు కలిపి కృత్రిమ పాలను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.
విశ్వసనీయ బ్రాండ్ల పాలను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పాల నాణ్యతను ఇంట్లోనే సులభంగా పరీక్షించవచ్చని, కల్తీని గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
Comments
Loading comments...