వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 6న పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు.
అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, రెజ్యూమ్తో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

