వార్తలకు తిరిగి వెళ్లండి
రాజమండ్రిలో రేపు జాబ్ మేళా
మనీష్ రెడ్డి Jun 26, 2026 10:21 AM రాజమండ్రి 4 viewsabout 2 hours ago

రాజమండ్రి వికాస కార్యాలయంలో జూన్ 27న ఉదయం 9.30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఎస్ఎస్సి నుండి పీజీ వరకు అర్హత గల 35 ఏళ్ల లోపు అభ్యర్థులు హాజరుకావచ్చు.
ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 నుండి రూ. 25,000 వరకు వేతనం లభిస్తుంది. మరిన్ని వివరాలకు 7660823903 నంబర్లో సంప్రదించవచ్చు.
Comments
Loading comments...