వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మిడ్ డే మీల్ జిల్లా మానిటరింగ్ సెక్షన్లో 3 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ శ్రీరామ్మూర్తి తెలిపారు. ప్రోగ్రాం కో ఆర్డినేటర్, డేటా ఎనలిస్ట్, డేటా ఆపరేటర్ పోస్టులకు ఈ నెల 20లోగా దరఖాస్తులు అందజేయాలి.
అభ్యర్థులు రంపచోడవరం డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలను డీఈఓ కార్యాలయంలో తెలుసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

