వార్తలకు తిరిగి వెళ్లండి

జన్వాడలోని ఫామ్హౌస్ వద్దకు చేవెళ్ల డీసీపీ చేరుకుని యజమాని ప్రదీప్రెడ్డితో చర్చలు జరుపుతున్నారు.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఫామ్హౌస్ వద్దకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిపై ప్రదీప్రెడ్డితో డీసీపీ చర్చించినట్లు సమాచారం.
Comments
Loading comments...

