వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో జరిగిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. గత 12 ఏళ్లలో పర్యావరణ రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.
పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. పారిస్ COP21లో చేసిన హామీలను భారత్ గడువుకు ముందే నెరవేర్చిందని చెప్పారు
Comments
Loading comments...

