వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అంతర్జాతీయ సదస్సులో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్. వెంకటరమణి మాట్లాడారు. పర్యావరణ మార్పులకు అనుగుణంగా మన స్పందన కూడా ఎప్పటికప్పుడు మారాలని అన్నారు.
సముద్రాలు ప్రశాంతంగా, హిమానీనదాలు సురక్షితంగా, అడవులు ఆరోగ్యంగా, జలవనరులు పునరుత్పత్తి అయ్యేలా చర్యలు అవసరమన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటం సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

