Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఎన్‌టీయూ గురజాడ స్నాతకోత్సవం

వివేక్ గౌడ్ Jul 12, 2026 2:27 AM విశాఖపట్నం 3 viewsabout 1 hour ago
జేఎన్‌టీయూ గురజాడ స్నాతకోత్సవం - Udayam Digital
విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జేఎన్‌టీయూ-గురజాడ ప్రథమ స్నాతకోత్సవం గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ డిగ్రీల ప్రక్రియను ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈవో మయూర్ పట్నాలకు డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డుతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు.

Comments

G
Loading comments...