Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన కార్యకర్తకు ఆర్థిక సాయం అందించిన చిలకం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 11, 2026 7:35 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
జనసేన కార్యకర్తకు ఆర్థిక సాయం అందించిన చిలకం - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో కుడికాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి కార్యకర్త పవన్ కళ్యాణ్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.

Comments

G
Loading comments...