వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో సవరించిన ముసాయిదా ఓట్ల జాబితాను పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామంలోని 14 వార్డులలో ఇటీవల బిఎల్ఓలు సర్ ప్రక్రియను నిర్వహించారు.
ఆ ప్రక్రియలో పరిశీలనల అనంతరం ముసాయిదా ఓట్ల జాబితాను పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డ్ లో అంటించారు. గ్రామంలోని ఓటర్లు సవరించిన ముసాయిదా జాబితాలో పేర్లను సరిచూసుకోవాలని పంచాయతీ అధికారులు కోరారు.
Comments
Loading comments...

