Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంగంపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 4:53 PM కామరెడ్డిGeneral
జంగంపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు - Udayam
బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని గురువారం ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా సత్యం ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ ప్రధాన కార్యదర్శిగా లింగం కార్యదర్శిగా రమేష్ కోశాధికారిగా నరసింహులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. గ్రామంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రమిస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...