Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో ప్రైమ్‌తో టారిఫ్‌కు లాక్‌

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 8:41 PM ఆల్ ఇండియా జాతీయ
జియో ప్రైమ్‌తో టారిఫ్‌కు లాక్‌ - Udayam
రిలయన్స్‌ జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా రూ.300తో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను మళ్లీ తీసుకొచ్చింది. సభ్యత్వం పొందిన ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు 2027 సెప్టెంబర్‌ 5 వరకు టారిఫ్‌లు పెరిగినా పాత ధరలే వర్తిస్తాయని తెలిపింది. రూ.299 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను కొనసాగిస్తామని జియో ప్రకటించింది. ఇందులో రోజుకు 1.5జీబీ డేటాతోపాటు అపరిమిత కాల్స్‌ లభిస్తాయి.

Comments

G
Loading comments...