వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో విద్యుత్ కోతలు లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఆధునాతనమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు సుపరింటెండెంట్ ఇంజనీర్ అల్జాపురం రమేష్ తెలిపారు.
ఆయా ప్రాంతాలలో సంబంధిత అధికారులు , సాంకేతిక నిపుణులతో కోతల నివారణ , అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు ఏర్పాటు మెరుగైన విద్యుత్ సౌకర్యాల కల్పనాకై పరిశీలనలు చేయడం జరిగిందన్నారు. కాలాతీతంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సేవలందిస్తామని తెలిపారు
Comments
Loading comments...

