వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరులో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయనగరంలో అత్యధికంగా 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వర్షాకాలంలోనూ వేసవిని తలపించేలా ఎండలు దంచికొడుతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరో రెండు రోజులు ఇలాగే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

