వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ వెంకటాపూర్ తండాలో తెలంగాణ గిరిజన సంఘం మూడవ జిల్లా మహాసభ ఉత్సవ పూరితంగా జరిగింది దీనికి అధ్యక్షతగా జాటోత్ శ్రీను వ్యవహరించగా ముఖ్య అతిథులుగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్ మాట్లాడుతూ
వికారాబాద్ లో దాదాపుగా 15 హాస్టల్లో ఉన్న కాలేజీ విద్యార్థుల కోసం స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ లేకపోవడంతో విద్యార్థులు చదువుకో దూరం అయ్యే ప్రమాదం ఉండదని కారు అన్నారు
Comments
Loading comments...

