వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆద్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఎంపీ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

