Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ధర్నా

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 09, 2026 7:12 PM నాగర్ కర్నూల్General
జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ధర్నా - Udayam
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...