వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్లో జిల్లా ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, శ్రావణి, సురేంద్ర బాబు, గుమ్మనూరు జయరాం తదితరులు పాల్గొన్నారు. CM చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేశారు.
Comments
Loading comments...

