వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ.. జీవో 97తో పరిశ్రమలకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ చదివేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.
Comments
Loading comments...

