Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీలో 98 నుంచి 120 వార్డుల పునర్విభజనపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 12:06 AM విశాఖపట్నంGeneral
జీవీఎంసీలో 98 నుంచి 120 వార్డుల పునర్విభజనపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల - Udayam
విశాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులుగా పునర్విభజిస్తూ శుక్రవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. 1996కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవీఎంసీ పరిధిని 120 వార్డులుగా పునర్విభజిస్తూ, ఆయా వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలను సిద్ధం చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...