వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులున్న తెలంగాణ ప్రాజెక్టుల రద్దును జిఆర్ఎంబీ ఎజెండాలో చేర్చడంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ మీడియా సమావేశంలో మండిపడ్డారు.
ఏపీ కుట్రలను తిప్పికొట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ విఫలమయ్యారని విమర్శించారు. తక్షణమే జోక్యం చేసుకుని బోర్డు ఎజెండా నుంచి ఆ వివాదాస్పద అంశాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

