వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని ఓ లాడ్జిలో భార్య ఇతరులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపింది. ఫిర్యాదు మేరకు పోలీసులు లాడ్జికి చేరుకుని అక్కడ ఉన్న భార్యతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
ఘటనపై వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
Comments
Loading comments...

