వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ పిఎసిఎస్ చైర్మన్గా చెల్లా నాగభూషణం నియమితులయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. నాగభూషణం గతంలో లక్షెట్టిపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు.
అలాగే మండలంలోని గుల్లకోట పిఎసిఎస్ చైర్మన్ గా దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని తెలిపారు. వారిని నాయకులు అభినందించారు.
Comments
Loading comments...

