వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఆదేశాలతో సోమవారం మొదటి దశ ఉద్యమంలో భాగంగా JAC జనరల్ సెక్రటరీ భానుమూర్తి ఆద్వర్యంలో విజయనగరం జిల్లాలో JAC అన్ని సంఘాల నాయకులు కలెక్టర్ రాంసుందర్ రెడ్డిని కలసి వినతిపత్రం అందజేసారు.
ఈ సందర్భంగా JAC ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మెమొరాండం అందజేసారు.
Comments
Loading comments...

