Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 9:09 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి - Udayam
167వ జాతీయ రహదారిపై మినీ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, గణేష్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...