వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలంలో వచ్చే సోమవారం నుంచి ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.
Comments
Loading comments...

