Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకలు

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 10:11 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకలు - Udayam
జడ్చర్ల మాధవీయంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్షేత్ర మిలన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా పత్తికొండ రాము పాల్గొననున్నారు. బీజేపీ శక్తి కేంద్ర ఇన్‌చార్జీలు, ఆపై స్థాయి నాయకులు హాజరుకావాలని పట్టణ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్ కోరారు.

Comments

G
Loading comments...