Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల కేజీబీవీని తనిఖీ చేసిన డీఈవో

Follow Udayam on Google
sreekanth patel Aug 17, 2026 10:03 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల కేజీబీవీని తనిఖీ చేసిన డీఈవో - Udayam
MBNR జడ్చర్ల కేజీబీవీని డీఈవో ఐ.విజయకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతి, భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. రికార్డులు, తరగతి గదులు, వంటగది, వాష్‌రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

Comments

G
Loading comments...