వార్తలకు తిరిగి వెళ్లండి

సహకార సంఘం ద్వారా జీకేవీధిలో 25 మంది రైతులకు రూ.15 లక్షల రుణాలను శుక్రవారం పంపిణీ చేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ మొట్టడం నూకరాజు, డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు కలిసి రుణాలు అందించారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలని నూకరాజు సూచించారు. సూపర్వైజర్ సురేశ్, సీఈవో చిన్నబ్బాయి, టీడీపీ నాయకుడు గోవింద్, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

