వార్తలకు తిరిగి వెళ్లండి
జపాన్ పర్యటనలో అక్షర
అమరేష్ గౌడ్ Jun 27, 2026 5:30 AM ఆసిఫాబాద్ 1 viewsabout 3 hours ago

పర్యావరణహితమైన వరిగడ్డి కుండీల ప్రాజెక్టుతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలంగాణ విద్యార్థిని అక్షర, ప్రతిష్ఠాత్మక 'సకురా సైన్స్ ప్రోగ్రామ్-2026'కు ఎంపికైంది.
జూన్ 28 నుంచి జులై 4 వరకు ఆమె జపాన్లో పర్యటించి, అక్కడి అత్యాధునిక సాంకేతికతను అధ్యయనం చేయనుంది. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని కావడం గర్వకారణం.
Comments
Loading comments...