Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాన్వీ, శ్రీలీల తొలిసారి కలిసి!

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Aug 08, 2026 11:50 AM ఆల్ ఇండియా వినోదం
జాన్వీ, శ్రీలీల తొలిసారి కలిసి! - Udayam Digital
జాన్వీ కపూర్‌, శ్రీలీల తొలిసారి కలిసి ఓ హిందీ రొమాంటిక్‌ థ్రిల్లర్‌లో నటించనున్నట్లు సమాచారం. ఉమేశ్‌ బిస్ట్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఇద్దరూ కథానాయికలుగా కనిపించనున్నారు. ఒకే వ్యక్తిపై ఆకర్షితులయ్యే ఇద్దరు మహిళల చుట్టూ కథ సాగనుందని తెలుస్తోంది. ఏక్తా కపూర్‌, గునీత్‌ మోంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. కథానాయకుడి ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది.

Comments

G
Loading comments...