Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీప్‌ఫేక్‌ కేసులో జాన్వీ కపూర్‌కు కోర్టు ఊరట

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 12, 2026 11:32 AM ఆల్ ఇండియా వినోదం
డీప్‌ఫేక్‌ కేసులో జాన్వీ కపూర్‌కు కోర్టు ఊరట - Udayam
డీప్‌ఫేక్‌లు, అసభ్యకర కంటెంట్‌ వ్యవహారంలో నటి జాన్వీ కపూర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఆమె పేరును దుర్వినియోగం చేసే పోస్టులను తొలగించాలని స్పష్టం చేసింది. అన్ని ఫ్యాన్‌ పేజీలపై నిషేధం విధించలేమని కోర్టు పేర్కొంది. పిటిషన్‌లో సమర్పించిన 4,000కుపైగా యూఆర్‌ఎల్‌లను అభ్యంతరకర కంటెంట్‌ వర్గాలుగా విభజించాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...