వార్తలకు తిరిగి వెళ్లండి

దిగ్గజ గాయని ఎస్. జానకి ఆస్తులపై నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆరు దశాబ్దాల సినీ కెరీర్లో 50 వేల పాటలు పాడిన ఆమెకు, ప్రధాన నగరాల్లో సుమారు రూ.537 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
స్టేజ్ షోలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారానే ఆమె ఈ ఆస్తులు కూడబెట్టారని సమాచారం. 2017లో రిటైర్మెంట్ ప్రకటించి మైసూర్లో శేష జీవితాన్ని గడిపారు.
Comments
Loading comments...

