వార్తలకు తిరిగి వెళ్లండి
వాతావరణ నివేదికలపై జమ్మూ కశ్మీర్ సీఎం కీలక ఆదేశాలు

జమ్మూ కశ్మీర్లో వర్షాల దృష్ట్యా జూలై 24 వరకు ప్రతి ఆరు గంటలకోసారి వాతావరణ నివేదికలు సమర్పించాలని జిల్లాల అధికారులను సీఎం ఒమర్ అబ్దుల్లా ఆదేశించారు.
రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో వరదల వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. విపత్తు నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు, అత్యవసర సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...