Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటిన జగిత్యాల కలెక్టర్

Follow Udayam on Google
Ravi Jun 11, 2026 12:14 PM జగిత్యాలGeneral
మొక్కలు నాటిన జగిత్యాల కలెక్టర్ - Udayam
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గన్ పార్క్‌లో మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటం, నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

Comments

G
Loading comments...