వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కార్యకర్తలు ఎయిర్పోర్టుకు భారీగా చేరుకుని నినాదాలు చేశారు. ప్రవేశ మార్గంలో వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అంపోలు జైలులో ఉన్న సీదిరి అప్పలరాజును కలిసేందుకు ఆయన బయల్దేరారు. ర్యాలీలు, జనసమీకరణకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...
