Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ ర్యాలీలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 05, 2026 2:51 PM తూర్పుగోదావరి General
జగన్‌ ర్యాలీలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు - Udayam
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు బోర్డు వద్ద జరిగిన వైఎస్‌ జగన్‌ ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. వైసీపీ శ్రేణులు గేటు వద్ద ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఎస్సైతో పాటు పలువురు పోలీసులు, పార్టీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...