Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ రాజకీయాలు చేస్తున్నారన్న అచ్చెన్న

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 05, 2026 3:22 PM తూర్పుగోదావరి General
జగన్‌ రాజకీయాలు చేస్తున్నారన్న అచ్చెన్న - Udayam
దేవరపల్లి పర్యటన నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో రైతులను పట్టించుకోలేదని ఆరోపిస్తూ, ప్రస్తుతం రాజకీయ లబ్ధి కోసమే రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. బ్లాక్‌ బర్లీ పొగాకు రైతుల ఖాతాల్లో రూ.273 కోట్లు జమ చేశామని, 94 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలుకు కేంద్రంతో కలిసి నిధులు సిద్ధం చేశామని తెలిపారు.

Comments

G
Loading comments...