Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భయంతోనే తెరపైకి డీఎస్సీ అంశం

Follow Udayam on Google
vihar Aug 22, 2026 11:52 AM తిరుపతిGeneral
భయంతోనే తెరపైకి డీఎస్సీ అంశం - Udayam
వైకాపా హయాంలో గ్రూప్‌-1లో జరిగిన అక్రమాలు బయటపడతాయనే భయంతోనే మాజీ సీఎం జగన్‌ మెగా డీఎస్సీ అంశాన్ని తెరపైకి తెచ్చారని శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు ఆరోపించారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ జగన్‌ ఆరోపణలను ఖండించారు. 2019-24 మధ్య గ్రామ సచివాలయ నియామకాల్లో క్రీడాకోటా ఉద్యోగుల జాబితాను బహిర్గతం చేయాలని సవాల్‌ చేశారు.

Comments

G
Loading comments...