వార్తలకు తిరిగి వెళ్లండి
RWS కాంట్రాక్ట్ కార్మికులకు జగన్ భరోసా
RWS కాంట్రాక్ట్ కార్మికులు వైఎస్ జగన్ను కలిసి దాదాపు 20 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి బకాయి వేతనాలన్నీ చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
కార్మికులకు అండగా ఉంటానని, ఈ అంశంపై న్యాయపోరాటం చేద్దామని జగన్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...