Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ తరుపున 10 ఏళ్ల ప్రయాణం నాకెంతో ప్రత్యేకం:జడేజా

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 4:10 PM జాతీయంవినోదం
భారత్‌ తరుపున 10 ఏళ్ల ప్రయాణం నాకెంతో ప్రత్యేకం:జడేజా - Udayam
భారత జట్టులో పదేళ్లకు పైగా కొనసాగడం ఎంతో ప్రత్యేకమని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నారు. శ్రీలంకతో గాలే టెస్టులో నాలుగు వికెట్లు తీసిన జడేజా ఇంకా కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు. భారత్‌ 165 పరుగులతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టగా, దేవదత్‌ పడిక్కల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచారు.

Comments

G
Loading comments...